గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో...
Political Breaking
ఎల్లంపల్లి ప్రాజెక్టు ను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందన్న హరీష్ రావు వ్యాఖ్యలపైన చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విరుచుకుపడ్డారు. ఎల్లంపల్లి కి కేసీఆర్ కు ఏం...
తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవండి… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతియంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి...
హైదరాబాద్: ఏసీబీ వలలో పెద్ద చేప పడింది. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కింది. నార్సింగి మున్సిపాలిటీ...
గండిపేట వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు.1908 లో...
శాసనమండలి కి భారత మాజీ క్రికెట్ టీం కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ పేరును గవర్నర్ కు సిఫారసు చేస్తు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సర్వీస్ ఏడు నెలలు పొడిగించారు. ఆయన పదవి కాలం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడటంతో కేంద్రం అంగీకరించింది....
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల తనకు సెలవు ఇవ్వవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరారు....
సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన గోదావరి కి పూజలు...
క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి…తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిక్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు… హైదరాబాద్: ఖేలో ఇండియా, కామన్...
