todaysbreaking1

ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విగిరినట్లు సమాచారం. ఆయనను హుటావుటిన...

రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి...

గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక...

1 min read

రాష్ట్ర చరిత్రలోనే ఒక కార్మికుడి కుటుంబానికి ప్రమాద బీమా కింద కోటీ రూపాయలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వయంగా...

హైదరాబాద్​లోని పాత బస్తీలో గుల్జార్‌ హౌస్‌ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని...

ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చి కాల్పులు జరిపిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. అమరులైన కానిస్టేబుళ్ల కుటుంబాలను...

 సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న  మిస్ వరల్డ్ —2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం  రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీ ఉచ్చులో పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తనను కోసినా కూడా ఉద్యోగస్తుల డిమాండ్లు నేరవేరవని ఆయన తేల్చి చెప్పారు....

మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn