రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ...
Latest Breaking
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ...
భూ భారతిపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి... * ప్రతి మండల సదస్సుకు కలెక్టర్లు హాజరుకావాలి... * ఇందిరమ్మ ఇళ్ల జాబితాకు ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి......
ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రివర్గ ఉపసంఘం అందజేసింది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ మంత్రి...
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో అకాల...
నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామన్నారు. ఆనాడు...
మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు విధాన పత్రం రూపొందించండి.. * జీవన నైపుణ్యాలు పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలి.. * భాష.. విషయ పరిజ్ఞానం రెండూ...
తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ని కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా...
HCU భూముల వివాదంపై మంత్రుల మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని...