ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సమావేశమయ్యారు....
Latest Breaking
ఉద్యోగులకు తీపి కబురు..... మరో రూ. 2 వేల కోట్ల బకాయిల విడుదల సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ...
తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు పదవీకాలం 2029...
తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, BRS డిప్యూటీ...
ఎస్ఐఆర్పై పార్టీ నాయకుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్పై అవగాహన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ అంశంపై మంత్రులు,...
మెట్రోపై చర్చలు ఫలప్రదం... * ఫేజ్-I వాల్యూయేషన్.. ఫేజ్-II విస్తరణకు కన్సల్టెంట్గా SBICAPS * కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ * సమన్వయ సభ్యులుగా కేంద్ర...
కేంద్ర గృహ నిర్మాణ,పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ...
మెట్రో రుణం వివాదం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర...
ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్. ఇటీవల జరిగిన ISSF...
*విద్యా వికాసం కోసమే “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్”* ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్ దేశానికి రోల్ మోడల్ గా రాష్ట్రాన్ని...
