తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు పెట్టింది. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వడం లేదంటు ఆ పార్టీ కి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు....
Latest Breaking
* జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలి.. * పాఠశాలల్లో అవసరమైన మేర నూతన గదులు నిర్మించాలి... * పాఠశాలల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు...
బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలవుతుందన్నారు....
తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరక దున్నారు. రైతు అవతారం ఎత్తిన ఆయన దుక్కి దున్ని విత్తనం వేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ MOU కుదుర్చుకున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను...
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు.రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో...
ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయన ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విగిరినట్లు సమాచారం. ఆయనను హుటావుటిన...
రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి...
గత 19 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక...