మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
సీఎం రేవంత్ రెడ్డి నడుం బిగించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పైన జరుగుతున్న దుష్పచారాన్ని ఒంటిచేతితో తిప్పికొట్టారు. మూసీ ప్రక్షాళన అవసరాన్ని మరో సారి గట్టిగా నొక్కి...
మూసీ పునర్జీవన ప్రాజెక్టు వల్ల నష్టపోయే పేదలకు తమ ప్రభుత్వం అన్యాయం చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ...
దానం నాగేందర్, కడియం శ్రీహరి పైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.వారిపైన...
మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల పైన ఉన్న...
స్నేహమంటే ఇదేరా.. రేవంత్, వేం నరేందర్ విడదీయరాని అనుబంధం.. వీరిద్దరి జీవితాల్లో సంతోషం ఎంత ఉందో కష్టం, కన్నీళ్లు కూడా సమపాళ్లలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వేదిక...
తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులిద్దరు ఏకగ్రీవం కానున్నారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పుటికి పరిశీలనలో తిరస్కరణకు గురి కానున్నాయి. రాజ్యసభకు పోటీ...
అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహంలో 'పాదయాత్ర' బంధువుల సందడి రాజకీయ హోదాలు, అధికార దర్పం కంటే...
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమై ఆయన...
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పలు సూచనలు ,ఆదేశాలు జారీ చేశారు. * 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు,...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కలిశారు. ఈ నెల 5 న హైదరాబాద్ లో జరిగే...





