మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* - *ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *పుర పోరులో కాంగ్రెస్...
రెండు వారాల్లో అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. స్టేషన్...
విదేశీ పర్యటనను ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజూమున అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎంకి కాంగ్రెస్ నాయకులు,...
మాజీ సీఎం కేసీఆర్ ను దాదాపు నాలుగున్నర గంటల పాటు సిట్ విచారించింది. నందినగర్ నివాసంలో జరిగిన విచారణలో అధికారులు కేసీఆర్ ను అనేక ప్రశ్నలు సంధించినట్లు...
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రెండున్నర యేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని ఇండియా టుడే...
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేశారు.**“లీడర్షిప్ ఇన్ ది...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఫలితాలు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా గా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం...
ఇద్దరు తెలుగు సివిల్ సర్వీసెస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణకు ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని...
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ....





