మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
- తిరుమలలో తెలంగాణ రాష్టానికి 5 ఎకరాల స్థలం కేటాయింపుకు విజ్ఞప్తి -ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి -తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం -...
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు, ఆయనతో పాటు ఆయన సతీమణి...
నేనే రాజు, నేనే మంత్రి అన్న తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యల వెనక తన ఉద్దేశం వేరని ఆయన...
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి- నాకు ఎవరూ పోటీ కాదు* - అని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదిన్నరేళ్ల పాటు తెలంగాణకు తానే...
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన ఆయన ఫిబ్రవరి...
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు...
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ లోని ప్రభుత్వ హైస్కూల్ లో ఆయన ఓటు వేశారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో...
*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* - *ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *పుర పోరులో కాంగ్రెస్...
రెండు వారాల్లో అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. స్టేషన్...
విదేశీ పర్యటనను ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజూమున అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎంకి కాంగ్రెస్ నాయకులు,...





