మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపండి... * ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి * ఎయిర్పోర్ట్-ఫ్యూచర్ సిటీ కారిడార్ను ఫేజ్-III కింద చేపట్టండి * కేంద్ర...
ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ చేపడుతారా లేదా తేల్చాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్...
కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులకు కొంత ఊరట కల్గింది. అయితే కేరళం లో కాంగ్రెస్ విజయం వెనుక...
విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం...
ఇటీవల గుండెపోటుతో మరణించిన తన సీపీఆర్వో మారబోయిన మధు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మధు స్వగృహానికి వెళ్లిన భట్టి...
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చివరిదశకు చేరుకుందన్న ఆయన త్వరలో తుది చార్జ్...
తెలంగాణ నూతన డీజీపీ గా సీవీ ఆనంద్ నియామకం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ శివధర్...
మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచచారు. సింగపూర్,...
*కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు* *పార్టీ ప్రకటన సభకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం* *గన్ పార్క్ లో...
కాళేశ్వరంపై ఈరోజు హైకోర్టులో వచ్చిన తీర్పు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, అందుకు బాధ్యులైన వారెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. • జస్టిస్ పీసీ ఘోష్...





