మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
హైదరాబాద్: అధికార దుర్వినియోగంతోనే జన్వాడ ఫామ్ హౌస్ ను కేటీఆర్ సంపాదించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పైన...
హైదరాబాద్:కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హల్చల్ చేశారు. జన్వాడ ఫామ్హౌస్ కేటీఆర్కు చెందినదేనని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఫిరంగి నాలాను...
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు....
వరంగల్: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థినికి వైద్య విద్యను కొనసాగించేందుకు TPCC SC డిపార్ట్మెంట్ ఆర్థిక సహాయం అందించింది. వరంగల్ జిల్లా చెన్నారెడ్డిపల్లి లేబర్ కాలనీకి...
హైదరాబాద్: సిద్దిపేట భూముల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు....
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన చికిత్స అందించి నవజాత శిశువు ప్రాణాలను కాపాడారు. నెలలు నిండకముందే, కేవలం 980 గ్రాముల బరువుతో...
హైదరాబాద్: దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విజయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్...
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ కుటుంబ దీనస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే ఆ కుటుంబానికి రెండు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని...
రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బూత్ స్థాయి వరకు బలోపేతం చేశాం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం.. భవిష్యత్లో తెలంగాణకు బీసీ సీఎం కాంగ్రెస్తోనే సాధ్యం...
హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ అన్నారు. సీఎల్పీ మీడియా సెంటర్లో ఆయన మీడియాతో...





