మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
*బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలి* *మహాత్మా జ్యోతిబాపూలే దంపతులు 14 వ తేదీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 18 వ తేదీ జరిగే...
*నది జలాల విషయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగితే జల ఉద్యమం - కేటీఆర్* నది జలాల హక్కులకన్నా ముఖ్యమైనది ఇంకేమీ లేదు వచ్చేవారం జరిగే జి...
ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసిఆర్ నిర్ణయించారు.ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు...
ఇటీవల అస్వస్థతకు గురైన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. తాడేపల్లిలోని బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లిన ఆయన బ్రహ్మం చౌదరి కుటుంబ...
రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం...
పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి డిప్యూటీ సీఎం గౌరవార్థం...
*శరవేగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు* * 105 నియోజకవర్గాల్లో ఆధునిక విద్యా ప్రాంగణాలు * వివిధ దశల్లో 86 పాఠశాలలు * ఇప్పటికే రూ.1,144.85 కోట్ల...
భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది....
తప్పుడు ప్రచారం మానుకోండి . కట్టు కథ లతో బట్ట కాల్చి మీద వేయ డ మే హరీష్ రావు పని - తొలుత కాళేశ్వరం ముడుపుల...
*పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు* *పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా* *అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం* పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని...





