మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
గరిష్ట స్థాయిలో గోదావరి జలాల వినియోగం * సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి... * పరిహారం.. పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయండి.. *...
మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాల్సిందే... * బకాయిల వసూలుకు విధివిధానాల రూపకల్పన * ధాన్యం నిల్వకు అయిదు నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు * పౌరసరఫరాల...
• హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రేపు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. • కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి...
*ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026* *డిసెంబరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు* *మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి* *క్రీడా స్పూర్తిని చాటేలా పోటీలు ఉండాలి* *-ముఖ్యమంత్రి...
వరుణుడి కరుణ కోసం సాగర్లో మహాయాగం నేడు 108 మంది రుత్వికులతో ప్రత్యేక క్రతువు పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి నేతృత్వం వహించనున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి 11 హోమగుండాలతో...
ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన...
*బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలి* *మహాత్మా జ్యోతిబాపూలే దంపతులు 14 వ తేదీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 18 వ తేదీ జరిగే...
*నది జలాల విషయంలో తెలంగాణ హక్కులకు భంగం కలిగితే జల ఉద్యమం - కేటీఆర్* నది జలాల హక్కులకన్నా ముఖ్యమైనది ఇంకేమీ లేదు వచ్చేవారం జరిగే జి...
ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని అధినేత కేసిఆర్ నిర్ణయించారు.ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు...
ఇటీవల అస్వస్థతకు గురైన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. తాడేపల్లిలోని బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లిన ఆయన బ్రహ్మం చౌదరి కుటుంబ...





