మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం: కొండా మురళి వరంగల్: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాజకీయాల్లో...
*తెలంగాణ రక్షణ సేనలోకి నాగోబా ఆలయ ప్రధాన పూజారి* *పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరిక* *అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ*...
*అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం* *సెప్టెంబర్ 14న రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం* తిరుమల : ఈ ఏడాది...
హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదరికంలో ఉన్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం...
హైదరాబాద్: కలిసి పనిచేస్తే ఎలాంటి కుట్రలనైనా ఎలా ఛేదించవచ్చో చేసి చూపించామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకుల తీరు,...
హైదరాబాద్: ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
హైదరాబాద్, సెప్టెంబర్ 9: శాసనసభ స్పీకర్ను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఆయనకు సంబంధించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన...
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ OSD సుమంత్కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది....
దళితుల పట్ల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరి, శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు, మహిళా పోలీసుల...
సిద్దిపేట జిల్లా ఘటనపై ఫిర్యాదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వద్ద చోటుచేసుకున్న ఘటనపై చొప్పదండి...





