మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
హైదరాబాద్, సెప్టెంబర్ 9: శాసనసభ స్పీకర్ను అవమానించిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి, ఆయనకు సంబంధించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత హేయమైన...
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ OSD సుమంత్కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది....
దళితుల పట్ల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్: బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరి, శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు, మహిళా పోలీసుల...
సిద్దిపేట జిల్లా ఘటనపై ఫిర్యాదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి వద్ద చోటుచేసుకున్న ఘటనపై చొప్పదండి...
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల వయోపరిమితి పెంచండి సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ హైదరాబాద్: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థులకు గరిష్ఠ...
దళితుల నడిచిన నేలను శుద్ధి చేస్తారా? మీ అహంకారాన్ని శుద్ధి చేసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు....
రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. ఈ...
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని కలిశారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ నేపథ్యంలో ఖర్గేతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది....
తన కూతురు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ మరో సారి స్పష్టం చేశారు.పార్టీ అధిష్టానంతో సమావేశం కావడం కోసం ఢిల్లీ వెళ్లిన...
విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి... * రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయండి * హెలీ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టండి *...





