మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు....
తెలంగాణ మంత్రి వర్గాన్ని మరో సారి విస్తరించబోతున్నారు. ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఈ నెల 31 న పదకొండు గంటలకు...
అమీర్ పేట మైత్రి వనం సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సంఘాలకు హామీ ఇచ్చారు. నామినేటేడ్ పోస్టుల్లో కూడా...
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మంగళవారం తెల్లవారుజూమున కన్నుమూశారు. ముఖ్యమంత్రి...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అనేక...
తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులు మూసివేయాలని ఆదేశాలు జారీ...
* పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ * రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన * పనుల తీరుపై తరచూ క్షేత్ర...
దొంగ దాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోటి రూపాయల పరిహారంతో...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు బి ఫామ్...
సంక్షేమ హాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు.. * భోజనం, జీతాలు, మౌలిక సదుపాయాల మరమ్మతులకు కేటాయింపు * విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బందికి ఫేసియల్ రికగ్నైజేషన్ *...





