మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను...
త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో బై ఎలక్షన్ జరగబోతుంది. సిట్టింగ్ సీటు ను...
సీఎం రేవంత్ రెడ్డి మగాడైతే కాంగ్రెస్ లో చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్న కేటీఆర్ సవాల్ పైన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. గత...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రూప్ వన్ పోస్టులను ప్రభుత్వం అమ్ముకుందని ఆయన అసత్య ఆరోపణలు...
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన బహిరంగసభ వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం...
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన స్పష్టం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో...
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు...
ఎల్లంపల్లి ప్రాజెక్టు ను బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందన్న హరీష్ రావు వ్యాఖ్యలపైన చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విరుచుకుపడ్డారు. ఎల్లంపల్లి కి కేసీఆర్ కు ఏం...
తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవండి… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతియంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి...
హైదరాబాద్: ఏసీబీ వలలో పెద్ద చేప పడింది. ఏకంగా నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కింది. నార్సింగి మున్సిపాలిటీ...