పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసు ను హైకోర్టు కొట్టివేసింది. గచ్చిబౌలి లో మై...
Revanth Reddy
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తాండూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ సునీత సంపత్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్...
తెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ...
సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి పై గుర్రుగా ఉన్న ఆయన గులాబీ కండువా పక్కన...
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తన కుమారుడు రోహిత్ తో కలిసి ఆయన రాహుల్...
తెలంగాణలో ఎన్నికలపైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ద్రుష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోను గెలవాలని భావిస్తున్న హైకమాండ్ రాష్ట్ర నేతలను సమాయత్తం చేసే పనిలో పడింది. ఇందులో...
పెద్దపల్లిలో అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురున్నాథ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదివారం గాాంధీభవన్ లో ఆయన చేరిక కార్యక్రమం ఉండనున్నది. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు....
కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. అధికారంలోకి వస్తే పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది....
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ఆయన ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ...