Latest Breaking

1 min read

తెలంగాణా రాష్ట్రంలో నీటి సంక్షోభానికి బి.ఆర్.ఎస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.కృష్ణా జలాలను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకు...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీపీఐ నేతలు కలిశారు. కాంగ్రెస్ సిపిఐ మధ్య అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం గా సిపిఐ కి...

సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు...

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖమ్మం జిల్లా నేతలు ఆయనకు స్వాగతం...

1 min read

* గోదావ‌రిలో తెలంగాణ‌ నిక‌ర జ‌లాల వాటా తేల్చాలి * పాల‌మూరు-రంగారెడ్డి, సీతారామ‌, స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు క్లియ‌రెన్స్‌లు ఇవ్వండి * తెలంగాణ ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హాయం...

పార్టీ క్రమశిక్షణ దాటితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. బీసీ కులగణన పైన తీవ్ర ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను...

  ఒక గ్రాడ్యుయేట్,రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నిక కరీంనగర్ - మెదక్ - అదిలాబాద్ - నిజామాబాద్ గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నిక నల్గొండ...

1 min read

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి... * ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి... * మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి... *...

కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. జరిగిన ఘటనకు...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn