క‌ల్వ‌కుంట్ల క‌విత భూ ల‌క్ష్మి ప‌థ‌కం

టీఆర్ఎస్ అధినేత్రి క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే భూ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం కింద భూమి లేని ప్ర‌తి పేద కుటుంబానికి ఎక‌రం భూమి అందిస్తామ‌ని క‌విత వివ‌రించారు. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం మూడెక‌రాల భూమి ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చినా అమ‌లు చేయ‌లేక‌పోయింద‌ని ఆమె ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn