Political Breaking

రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్టానం మార్చింది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు ప్రెసిడెంట్లను తప్పించి అగ్రవర్గాలకు చెందిన నేతలకు అప్పగించింది. తెలంగాణ...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది....

తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటు ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపైన మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటెల భద్రతపైన సమీక్ష జరపాలని ఆయన డీజీపీకి సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో...

సిఎం కేసీఆర్ రెండో రోజుల పర్యటనకు మహారాష్ట్రకు బయలుదేరారు. దాదాపు 600 వందల కార్ల కాన్వాయ్ తో మంత్రులతో కలిసి రోడ్డు మార్గంలో షోలాపూర్ కు వెళ్లారు....

తెలంగాణ బీజేపీలో అసమ్మతి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగ సభకు పలువురు ముఖ్యనేతలు హాజరు...

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే భేటీ అయ్యారు. జానారెడ్డి, ఆయన కుమారులు పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో...

పార్టీ వైఖరీపైన అసంత్రుప్తిగా ఉన్న బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్టానం ఆహ్వానం మేరకు వీరిద్దరు హస్తినబాట పట్టారు....

కాంగ్రెస్ లో చేరిక వ్యవహారం జోరందుకుంది. పార్టీలో చేరడానికి అనేక మంది నాయకులు ముందుకు వస్తుండటంతో పార్టీ నాయకత్వం వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పొంగులేటి,జూపల్లి కాంగ్రెస్ కండువా...

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. స్వయంగా ఈ ఇద్దరు నేతల...

కాంగ్రెస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు లను పార్టీలోకి లాంఛనంగా పీసీసీ చీఫ్ రేవంత్...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn