రెండు వారాల్లో అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. స్టేషన్...
Latest Breaking
విదేశీ పర్యటనను ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజూమున అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎంకి కాంగ్రెస్ నాయకులు,...
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేశారు.**“లీడర్షిప్ ఇన్ ది...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి 13న ఫలితాలు...
ఇద్దరు తెలుగు సివిల్ సర్వీసెస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణకు ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని...
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ....
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హారజయ్యారు. విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం సిట్...
మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన ఆయన...
