పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబంతో సహా ఆయన దాదాపు పది రోజుల పాటు యూఎస్ లో ఉండనున్నారు. గురువారం అమెరికాకు బయలుదేరుతున్న...

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు...

టీఆర్ఎస్ పార్టీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓదేలు...

ఇటీవల వివాదంలో చిక్కుకున్న తెలుగు సినిమా నటుడు విశ్వక్ సేన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కోటీ ముప్పైలక్షల రూపాయల విలువ చేసే బెంజ్ కారును ఆయన...

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహా వేడుకకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వరుడు శివ,వధువు మేధాశ్రీ రెడ్డిలను ఆయన ఆశ్వీరధించారు....

పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాలతో ఆయన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొక్కలకు నీళ్లు పోయడానికి రోడ్డు దాటుతుండగా రామయ్యను బైక్ ఢికొట్టింది....

ఓక్రిడ్జ్‌ పాఠశాలలో స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షురావు కల్వకుంట్ల క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ (సీఏఎస్‌) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. క్యాంపులు నిర్వహించి, నిధులు...

కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చంచల్ గూడా జైలులో ఉన్న ఎన్ఎస్ యుఐ కార్యకర్తలను కలిశారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన జైలులో ములాఖత్...

తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ తెలుగు మీడియా ప్రముఖులతో సమావేశమయ్యారు. తాజ్ క్రిష్ణ హోటల్ లో ఆయన ఎడిటర్లు,పత్రికా యాజమానులతో మాట్లాడారు. ఎబిఎన్...

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ పైన దాడి జరిగింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బస్వాపూర్ గ్రామానికి వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్త  అనిల్  కెఎ పాల్ చెంప...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn