ధరణిని రద్దు చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని సిఎం కేసీఆర్ కోరారు. అనేక దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా ధరణిని తీసుకువచ్చామని ఆయన అన్నారు....
Political Breaking
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కూడా తిరిగి సొంత గూటికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్...
తెలంగాణపైన బీజేపీ అగ్రనాయకత్వం ద్రుష్టి సారించింది. ఎన్నికల సమీపంలోనే ఉండటంతో పార్టీలో ఉత్తేజం నింపడానికి కీలక నేతలు రాష్ట్ర పర్యటనలకు సిద్దమౌతున్నారు. ఈ నెలలో బీజేపీ ఇద్దరు...
రాజకీయాల్లోనుంచి తప్పుకోవడం లేదని మాజీ పీసీసీ చీఫ్,నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తాను ఏ...
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బ్రేక్ పడింది. తీవ్ర ఎండలో నడుస్తున్న కారణంగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. శరీరంగంలో ఘగర్ లెవల్స్ తగ్గడంతో భట్టి విక్రమార్క...
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.డిప్యూటీ సిఎం డీకె శివకుమార్ వ్యవహారిస్తారు. డీకె శివకుమార్...
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరో తెలిపోయింది. సీనియర్ నేత సిద్దరామయ్య వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపించింది. డీకె శివకుమార్ మొండి పట్టుతో మూడు రోజుల పాటు మల్లగుల్లాలు...
కర్ణాటక కాంగ్రెస్ కైవసం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కన్నడ రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఖాతాలో పడటం ఖాయమని సర్వేలు తేల్చి చెపుతున్నాయి. స్పష్టమైన...
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే,ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే...
