Latest Breaking

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ఆగస్టు 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం...

పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి డిప్యూటీ సీఎం గౌరవార్థం...

*శరవేగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు* * 105 నియోజకవర్గాల్లో ఆధునిక విద్యా ప్రాంగణాలు * వివిధ దశల్లో 86 పాఠశాలలు * ఇప్పటికే రూ.1,144.85 కోట్ల...

  భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది....

*పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు* *పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా* *అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం* పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని...

తుమ్మిడిహెట్టికి అనుమ‌తులు ఇప్పించండి.. * తెలంగాణ‌-మ‌హారాష్ట్రల మ‌ధ్య స‌మావేశం ఏర్పాటు చేయండి * జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి విన‌తి *...

హరీష్ రావుపై అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు.. లీగల్ నోటీసులకు భయపడేది లేదన్న కాంగ్రెస్ నేత హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నేత అద్దంకి...

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలనం సృష్టించారు. జన సురాజ్ దెబ్బతో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీకి ప్రశాంత్ కిషోర్ గట్టి షాక్...

నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn