హైదరాబాద్ లో భూముల ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందంటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న సమయంలో ఎకరం ధర ఏకంగా 177...
Latest Breaking
చింతల్ లో చదరపు గజం భూమి రూ. 1.14 లక్షలు హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు భూములు హౌసింగ్ బోర్డుకు రూ.44.24 కోట్ల మేర ఆదాయం...
ఫార్మా రంగంలో మరో మైలురాయి తెలంగాణలో రూ.9 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన అమెరికా కంపెనీ హైదరాబాద్ లో ఎల్ లిల్లీ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ హబ్ ఇక్కడి...
తెలంగాణ లో భారీ ఐపిఎస్ ల బదిలీలు జరిగాయి. నూతన డీజీపీ గా శివధర్ రెడ్డి నియమించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ బదిలీలు చోటు చేసుకున్నాయి....
స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్ లో...
తెలంగాణ డీజీపీ గా బి. శివధర్ రెడ్డిని నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయనకు నియామక ఉత్తర్వులను...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడులో...
గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరటనిచ్చింది. సింగిల్ బెంట్ ఇచ్చిన తీర్పుపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణకు వచ్చేనెల 15కు వాయిదా వేసింది. గ్రూప్...
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరన్పల్లి గ్రామాన్ని వీర బైరన్ పల్లి గా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

 
  
  
  
  
  
  
  
  
  
  
  
  
  
 




