తెలంగాణలో రాజకీయ చైతన్యానికి వేదికగా ఉండే నల్గొండ జిల్లాలో క్రమంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలో ఉనికి కోల్పోతుండగా బీజేపీ బలం పుంజుకుంటోంది. మరో వైపు...

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ఆయన మరింత మంది...

గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. విమానాశ్రయంలో గవర్నర్ దంపతులును సీఎం వైయస్ జగన్ కలిశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్ పాదయాత్రలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.యాత్రలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ నాయకుడు పవన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి...

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియుల్లో వివాదం నెలకొన్నది. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడం చర్చకు దారి తీసింది. పదవిలో ఉండి చనిపోయిన సాయన్న అంత్యక్రియలను అధికారిక...

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఎమ్మెల్యే వంశీ వర్గీయులు నిప్పు పెట్టారు. కార్యాలయంలోని సామాగ్రిని తగలబెట్టారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారును కూడా దుండగులు దగ్దం...

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపైన దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రాళ్లు రువ్వడంతో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. దాడిపైన అసదుద్దీన్...

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెపుతున్నారు. దీనికి అనేక ఉదాహరణలున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే చోటు చేసుకోనున్నది. మాజీ మంత్రి కన్నా...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn