తిరుమలలో కోమటిరెడ్డి
1 min read
భువనగిరి ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిరుమలను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన తిరుమలకు వచ్చారు. ఇటీవలె కోమటిరెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు,అల్లుడితో కలిసి కోమటిరెడ్డి కుటుంబం స్వామివారి దర్శనం చేసుకుంది.