Latest Breaking

కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే  రాహుల్ గాంధీ సమక్షంలో జాయిన్ అవుతున్నట్లు ఆయన తన అనుచరులకు...

సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. అచ్చంపేట నుంచి దేవరకొండ నియోజకవర్గంలోకి భట్టి అడుగుపెట్టారు. నల్గొండ నేతలు పలువురు ...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.అమెరికా పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ఆయన ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ...

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలాఉంది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గుడ్ బై చెప్పే అవకాశాలు...

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుడు మాగుంట రాఘవరెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండువారాల పాటు బెయిల్...

క్రికెట్ నుంచి ఇటీవలె రిటైర్ అయిన అంబటి రాయుడు రాజకీయ జీవితంపైన చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి....

కాంగ్రెస్ పార్టీ మరో చీలే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ లో ఆ పార్టీ రెండు ముక్కలు కానున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. రాజస్థాన్ మాజీ పీసీసీ చీఫ్ సచిన్...

ధరణిని రద్దు చేయాలంటున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని సిఎం కేసీఆర్ కోరారు. అనేక దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేలా ధరణిని తీసుకువచ్చామని ఆయన అన్నారు....

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కూడా తిరిగి సొంత గూటికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్...

తెలంగాణపైన బీజేపీ అగ్రనాయకత్వం ద్రుష్టి సారించింది. ఎన్నికల సమీపంలోనే ఉండటంతో పార్టీలో ఉత్తేజం నింపడానికి కీలక నేతలు రాష్ట్ర పర్యటనలకు సిద్దమౌతున్నారు. ఈ నెలలో బీజేపీ ఇద్దరు...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn