పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాత అయ్యారు. ఆయన కుమార్తె నైమీషా రెడ్డి పండింటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రేవంత్ రెడ్డి కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. నైమీషా ...
Latest Breaking
లక్షదీప్ ఎంపి మహ్మద్ ఫైజల్ కు ఉరట లభించింది . ఆయనపైన విధించిన అనర్హత వేటును లోక్ సభ స్పీకర్ ఎత్తివేశారు. ఈ మేరకు లోక్ సభ...
రాహుల్ గాంధీపైన అనర్హత వేటు వేసింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం...
ఎపి సిఎం వైఎస్ జగన్ కు తెలుగుదేశం భారీ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఊహించని...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి ఛాలెంజ్ విసిరారు. ఈడీ తనపైన చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని చెపుతున్న ఆమె ఈ సారి సాక్ష్యాధారాలతో బయటకు...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. కవిత విచారణ సమయంలో ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ...
వీ6,వెలుగు దినపత్రికలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇక ముందు తమ పార్టీ కార్యక్రమాలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆ మీడియా సంస్థలు నిర్వహించే చర్చల్లో పార్టీ నాయకులు...
సిఎం కేసీఆర్ అవినీతిపైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో చంద్రశేఖర్ రావు కోట్లాది రూపాయలను దోచుకున్నారని...
నాటు నాటు పాట అస్కార్ అవార్డును దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటకు అస్కార్ వచ్చింది. ఈ విభాగంలో అస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కిరణ్ కుమార్...
