యేందీ ఈ ఫ్లైక్సీలు

1 min read

అధికార కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలపైన మల్కాజ్ గిరి ఎం.పి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఫ్లైక్సీలను నిషేధించామని చెపుతూనే టీఆర్ఎస్ నాయకులు ఎలా బ్యానర్లు పెడతారని ఆయన ప్రశ్నించారు. ప్రధానంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ కార్యక్రమంలోనే ఫ్లైక్సీలు ప్రత్యక్షం కావడంపైన రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో జరిగిన పలు అభివ్రుద్ధి కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకుల తీరుపైన ఆయన స్పందించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn