Latest Breaking

టీఎన్జీవో నేత విఠల్ బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆయనకు కాషాయ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విఠల్...

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణంపైన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. రోశయ్య లాంటి ఉన్నతమైన...

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన ఉదయం నిద్రలోనే చనిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా రోశయ్య...

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డిపైన ప్రధాన పార్టీలు అభ్యర్థులను పోటీకి దింపలేదు. దీంతో ఆయన ఏకగ్రీవం ఖాయమని భావించారు....

వరి రైతుల కోసం ఇందిరాపార్క్ లో కాంగ్రెస్ వరిదీక్ష చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు ఈ దీక్షలో పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో...

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు దాదాపుగా సమసిపోయాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ...

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఊహించని విధంగా వ్యహారించారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అడుగుపెట్టనున్నారు. పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన కొడంగల్ కు వెళ్తున్నారు. కాంగ్రెస్...

హుజూరాబాద్ పైన కాంగ్రెస్ పోస్టుమార్టం నిర్వహిస్తోంది.అత్యంత ఘోరపరాజయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేవలం మూడు వేల ఓట్లు రావడంపైన ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ విచారణ...

రాష్ట్రంలో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తుంది. కొత్త బాసు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పునర్ వైభవం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకంలో...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn