Latest Breaking

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య...

హిందుపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే బాలక్రిష్ణ స్పష్టం చేశారు. జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని ఆయన తేల్చి...

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన విరుచుకుపడ్డారు.గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఆయన తనపైన కుట్ర జరుగుతోందని...

వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన  మాచర్ల టీడీపీ నాయకుడు చంద్రయ్యకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాళ్లర్పించారు. గుండ్లపాడు గ్రామానికి వెళ్లిన ఆయన చంద్రయ్య కుటుంబ సభ్యులకు...

రాజకీయ పగలకు నిలయంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో మరో సారి హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను వైసీపీ నేతలు పట్టపగలు చంపేశారు. గుండ్లపాడు తెలుగుదేశం...

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్లపైన వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సిఎం ఆహ్వానం మేరకు ఆయన...

తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలిశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్...

ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ చెల్లెలు మాళ్విక సూద్ కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి ,పీసీసీ చీఫ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చెల్లెలు...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామిని కలిశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం, 21 నుంచి మహా సుదర్శనయాగం...

పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn