హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఏదో విధంగా గెలవడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సామాన్య ఓటర్లను తమ...
Latest Breaking
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కేడర్ పోలీసులను సైతం...
రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పూజ గది నుంచి బయటకు వస్తు జారిపడ్డారు. దీంతో ఆయన భుజం దగ్గర...
అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సెంట్రల్ విస్టా నిర్మాణం ఎలా జరుగుతుందన్న దానిపైన ఆయన...
కరోనాతో గత కొంత కాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య...
వరస సినిమాలతో జోరు మీదున్న పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కు సిద్ధమయ్యారు. గతంలో రికార్డుల మోత మోగించిన గబ్బర్ సింగ్ సినిమా కాంబినేషన్...
ప్రముఖ కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. తన ట్రస్టు తరుపున రెండు లక్షల రూపాయలను సాయంగా అందజేశారు. పవన్...
కేసీఆర్... క్రైసిస్ వస్తే తప్ప రంగంలోకి రారు. ఐతే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే ఎత్తులు వేస్తుంటారు. ఆలోచన...
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధుపైన ద్రుష్టి సారించారు. పథకం అమలులో టీఆర్ఎస్ పార్టీని భాగస్వామ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన దీక్షను చేపట్టనున్నది. 48 గంటల పాటు జరిగే ఈ దీక్షలో కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొంటారు. మేడ్చల్...
