పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే బరిలోకి దిగుతానని...
బీజేపీ తనపైన విధించిన సస్పెన్షన్ మీద ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.ఇండిపెండెంట్ గా కాని,...
సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలపైన చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయింపులు, టిక్కెట్ల పైన నేతలు ద్రుష్టి సారించారు. ఈ క్రమంలోనే నల్గొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
గౌరవనీయులైన నరేందర్ - శారద గారికి సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా నేను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరో పాదయాత్రను ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా తాము కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర...
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు డాక్టర్ మజార్ అహ్మద్ ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మజార్ తుఫాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా...
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో డిఎస్...
ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో చనిపోయారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. కుమారస్వామి మరణంతో ములుగు ఎమ్మెల్యే సీతక్క...
తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర లొల్లి మొదలయ్యేలా కనిపిస్తోంది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పాదయాత్ర చేస్తుండగా మరో టీం కూడా ఇందుకు రెఢీ అవుతోంది. సిఎల్పీ...
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పోటీకి ఆశావాహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల్లో పోటీదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో...





