Political Breaking
అయోధ్య రామమందిర్ నిర్మాణం కోసం తెలుగు రాష్ట్రాల్లో విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.సామాన్య ప్రజలు, వ్యాపారులు, రాజకీయ నాయకులు భారీ చందాలు ప్రకటిస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మార్చిలో ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా క్యాండిడెట్లను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ ,వామపక్షాలు ఇప్పటికే...
తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. సి.ఎం కేసీఆర్ తన సీటును వదులుకోవడానికి సిద్ధమైనట్లు బలమైన సంకేతాలు వస్తున్నాయి. తన కుమారుడు, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి...