Political News

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనపోస్టర్ల యుద్దం ఊపందుకుంది. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోెసమే ఆయన ఉప ఎన్నిక కోసం వెళ్లారన్న ఆరోపణలను ప్రజల్లోకి...

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ,సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

రెండు రోజుల విరామం అనంతరం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కర్ణాటక మైసూర్ సమీపంలో జరుగుతున్న పాదయాత్రలో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పాల్గొన్నారు....

ప్రముఖ నటుడు క్రిష్ణ సతీమణి ,సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం తెల్లవారుజూమున...

భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిశారు. ఆయనతో కలిసి అడుగులు వేస్తు కొద్దిసేపు ముచ్చటించారు. కోమటిరెడ్డి తో పాటు...

కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళలో అలెప్పి ప్రాంతంలో రాహుల్ తో కలిసి...

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎడ్లబండి లాక్కుంటు అసెంబ్లీకి వచ్చారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తు నిరసన తెలిపారు....

జాతీయ రాజకీయాల్లో వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్ ఆ వైపుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా పండుగ రోజున జాతీయ పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్న...

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా అధినేత్రి...

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవిత అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతేనని...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn