రాహుల్ గాంధీ మరో సారి తన విలక్షణతను చూపించారు. భారత్ జోడో యాత్ర పేరుతో సుధీర్ఘ పాదయాత్ర చేస్తున్న ఆయన పౌరుల మధ్య ద్వేషం వద్దు ప్రేమ...
Latest Breaking
ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపైన వివరణ తీసుకోనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ కోసం...
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యూట్యూబర్ గంగవ్వను కలిశారు.జగిత్యాలలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గంగవ్వ కూతురిని ఆయన పరామర్శించారు. గంగవ్వను అడిగి...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి నడిచారు. తెలంగాణలో...
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళ ఏకంగా 10 లక్షల రూపాయల విలువ చేసే నక్లెస్ ను దొంగతనం చేసింది. గోరఖ్ పుర్ జాతేపుర్ ప్రాంతంలో బంగారం...
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తోడుగా ఆయన కాశ్మీర్ వైపు సాగిపోతున్నారు....
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలపైన అధిష్టానం సమీక్షించింది. పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ భేటీ...
తెలంగాణలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరాటం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ఒకరిపైన మరొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. రాజకీయంగా దెబ్బతీయడానికి రెండు పార్టీలు వ్యూహా,ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్ల...
తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధమౌతోంది.త్వరలోనే ఆయన తెలంగాణ వ్యాప్తంగా భారీ పాదయాత్రకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. డైబ్బై శాతం నియోజకవర్గాలు కవర్ అయ్యేలా...
