Latest Breaking

విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆయన తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ...

ఫిబ్రవరి 17న తన కుమారుడి పెళ్లి జరగబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. జనవరి 18న నిశ్చితార్థం జరగనున్నది. పెళ్లి మొదటి ఆహ్వాన పత్రిక ను ఇడుపులపాయలో వైఎస్...

తెలంగాణ సెక్రటేరియట్ లో ప్రతిపక్ష పార్టీలకు ఎంట్రీ దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం లోకి వివిధ వర్గాలకు చెందిన వారు రావడానికి అవకాశం లభిస్తోంది. తాజాగా...

సీఎం రేవంత్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లుడు భరత్ తో కలిసి ఆయన తెలంగాణ సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిని కలిసి అభినందించారు. బాలక్రిష్ణ సీఎం...

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కెఎ పాల్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాల్ కు రేవంత్ రెడ్డి క్రిస్మస్...

హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను రాష్ట్ర మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రపతికి చేనేత చీరతో...

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విందు ఇచ్చారు.  మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతాధికారులు ఈ డిన్నర్ లో పాల్గొన్నారు. ప్రజా భవన్...

సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9...

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా ఆమె కేంద్ర సర్వీసుల్లో...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn