రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పూజ గది నుంచి బయటకు వస్తు జారిపడ్డారు. దీంతో ఆయన భుజం దగ్గర...
todaysbreaking1
అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సెంట్రల్ విస్టా నిర్మాణం ఎలా జరుగుతుందన్న దానిపైన ఆయన...
కరోనాతో గత కొంత కాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య...
మంత్రి కేటీఆర్ చొరవతో జీహెచ్ఎంసీ స్వీపర్ రజనికి మంచి ఉద్యోగం లభించింది. జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎంటమాలజిస్టుగా నియమించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ఆమెకు అపాయింట్ మెంట్ లెటర్...
వరస సినిమాలతో జోరు మీదున్న పవన్ కళ్యాణ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కు సిద్ధమయ్యారు. గతంలో రికార్డుల మోత మోగించిన గబ్బర్ సింగ్ సినిమా కాంబినేషన్...
ప్రముఖ కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. తన ట్రస్టు తరుపున రెండు లక్షల రూపాయలను సాయంగా అందజేశారు. పవన్...
కేసీఆర్... క్రైసిస్ వస్తే తప్ప రంగంలోకి రారు. ఐతే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే ఎత్తులు వేస్తుంటారు. ఆలోచన...
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధుపైన ద్రుష్టి సారించారు. పథకం అమలులో టీఆర్ఎస్ పార్టీని భాగస్వామ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన దీక్షను చేపట్టనున్నది. 48 గంటల పాటు జరిగే ఈ దీక్షలో కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొంటారు. మేడ్చల్...
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా...