ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి ఆదివారం రాత్రి సీఎంతో...
రూ. 450 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం చర్చలు సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్...
సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్...
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా వ్యవహారిస్తున్నారు. అయితే హుంగు...
ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని ఆయన...
రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు ఆరు వేల చొప్పున రైతులకు అందజేయనున్నారు....
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుకగా మేడ్చల్, శామీర్ పేట్ లకు మెట్రో పొడగించాలని నిర్ణయం డీపీఆర్ సిద్ధం చేయవలసిందిగా సీఎం...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్లోని సత్య నాదెళ్ల నివాసంలో...
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ & ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్...
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను...