ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్లపైన వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సిఎం ఆహ్వానం మేరకు ఆయన...
తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ని ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కలిశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్...
ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ చెల్లెలు మాళ్విక సూద్ కాంగ్రెస్ లో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి ,పీసీసీ చీఫ్ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చెల్లెలు...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని జీయర్ స్వామిని కలిశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం, 21 నుంచి మహా సుదర్శనయాగం...
పాల్వంచలో ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎందుకు అరెస్టు చేయలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు....
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన కుటుంబంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. భర్త భార్గవ్ నాయుడు,తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి తో కలిసి బాబు ఇంటికి...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు బెయిల్ నిరాకరించడంతో...
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో సారి కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనను గ్రుహా నిర్భంధంలో ఉంచడం ఈ వారంలో ఇది రెండో సారి. భూపాలపల్లి నియోజకవర్గం...
షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో ఆమ్...





