- 4,41,911 మంది రైతుల ఖాతాలలో నేడు జమ అయిన 569 కోట్ల రూపాయలు – మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జనవరి 26న...
ప్రజా ప్రభుత్వం రికార్డు ఒకే రోజున నాలుగు పథకాలు మొత్తం 6,87,677 మంది లబ్ధిదారులు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా రైతులతో పాటు...
‘ఇందిరమ్మ’ పేరు పెడితే ఇండ్లు ఇచ్చే ప్రసక్తే లేదు మోదీ ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లకు ఇందిరమ్మ పేరెట్లా పెడతారు? కొత్త రేషన్ కార్డులపై సీఎంతోపాటు ప్రధాని...
ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం * భవన నిర్మాణ నిబంధనలు పూర్తిగా పాటించాలి... * పార్కింగ్, ఫైర్స్టేషన్, ఎస్టీపీ, హెలీ అంబులెన్స్ సౌకర్యాలు ఉండాలి *...
ఆదివారం రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు నాలుగు పథకాలు లాంచనంగా ప్రారంభించబోతున్నాం లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున రేపటి నుంచి మార్చి వరకు...
రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు కొత్త ఒప్పందాలతో 49500 ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం గత...
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో హీరో నాగచైతన్య దంపతులపైన చేసిన వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. హీరో నాగచైతన్య...
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు తెలిపారు....
రాష్ట్రంలో యూనీ లివర్ యూనిట్లు పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తొలి ఒప్పందం...
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని...