పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం జరిగింది. గాయాలతో ఆయన ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొక్కలకు నీళ్లు పోయడానికి రోడ్డు దాటుతుండగా రామయ్యను బైక్ ఢికొట్టింది....
ఓక్రిడ్జ్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షురావు కల్వకుంట్ల క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. క్యాంపులు నిర్వహించి, నిధులు...
కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చంచల్ గూడా జైలులో ఉన్న ఎన్ఎస్ యుఐ కార్యకర్తలను కలిశారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఆయన జైలులో ములాఖత్...
తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ తెలుగు మీడియా ప్రముఖులతో సమావేశమయ్యారు. తాజ్ క్రిష్ణ హోటల్ లో ఆయన ఎడిటర్లు,పత్రికా యాజమానులతో మాట్లాడారు. ఎబిఎన్...
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ పైన దాడి జరిగింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బస్వాపూర్ గ్రామానికి వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్త అనిల్ కెఎ పాల్ చెంప...
టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశం చైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో ఆదివారంనాడు జరిగింది.తుంగతుర్తి నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థి అద్దంకి దయాకర్ కు షో...
తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల ఐక్యత పైకి కనిస్తున్నా వాళ్లు మనసులు మాత్రం కలవడం లేదు. సమావేశాల్లో ఒక వేదిక మీద కూర్చుటున్నప్పటికి ఒకరి పొడ మరికొకరికి...
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంపైన దాడి చేసింది. గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటిపైన రాళ్లు విసిరారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన విహెచ్...
ధాన్యం కొనుగోళ్లతో పాటు పలు అంశాలపైన తెలంగాణ ప్రభుత్వంపైన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు డ్రగ్స్ విక్రయాలు పెరిగాయని,...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హోంగార్డ్ పనితీరుకు ముగ్దుడయ్యాడు. సిన్సియర్ గా పని చేస్తున్న అతన్ని అభినందించడానికి స్వయంగా బోకేతో వచ్చారు....





