ధాన్యం కొనుగోళ్లతో పాటు పలు అంశాలపైన తెలంగాణ ప్రభుత్వంపైన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలు క్షీణించడంతో పాటు డ్రగ్స్ విక్రయాలు పెరిగాయని,...
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ హోంగార్డ్ పనితీరుకు ముగ్దుడయ్యాడు. సిన్సియర్ గా పని చేస్తున్న అతన్ని అభినందించడానికి స్వయంగా బోకేతో వచ్చారు....
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిపైన గవర్నర్ తమిళ సై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పట్ల ప్రభుత్వం అనసరిస్తున్న తీరుపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు....
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కత సుఖాంతం అయినట్లే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన అసమ్మతి గళాన్ని విప్పుతున్న ఆయన.. ఢిల్లీ టూర్ తో...
తెలంగాణ కాంగ్రెస్ జోరుమీదుంది.పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్న తర్వాత ఊపు మీదికి వచ్చిన ఆ పార్టీ మరింత స్పీడ్ పెంచడానికి సిద్దమైంది. నేతల...
టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆయనకు బీజేపీ కండువా...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తల భీమా కు సంబంధించిన చెక్ ను ఆయన చేతుల మీదుగా ఇన్సూరెన్స్ కంపెనీకి...
వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమదే అధికారమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తున్నప్పటికి టీఆర్ఎస్ అసంత్రుప్త నేతలు మాత్రం తమ దారి తాము చేసుకునే పనిలో పడుతున్నారు. చంద్రశేఖర్ రావు...
తెలంగాణలో పండించే చివరి గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ...
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో సమీకరణాలు మార్పులు వస్తున్నాయి. ఘోరంగా భంగపడిన కాంగ్రెస్ మళ్లీ కోలుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ అధినేత్రి...





