మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా అధినేత్రి...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవిత అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతేనని...
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతను పెంచారు. ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలను ద్రుష్టిలో ఉంచుకొని ఎన్ఎస్జీ తెలుగుదేశం అధినేత...
బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి కూడా ఆయనను...
మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. మునుగోడు చేజారిపోకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగింది. వధూవరులు సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డిలను పలువురు రాజకీయ ప్రముఖులు ఆశ్వీరధించారు. మంత్రి...
మునుగోడులో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. ఆధిపత్యం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీలో చేరుతున్న...
తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ రేవంత్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న విభేదాలకు తెర దించడానికి...
ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇండోనేషియాలోని బాలిలో కొద్ది మంది బంధు మిత్రుల మధ్య పెళ్లి...
సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భట్టి పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. పినపాక...





