వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడులో...
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్...
గ్రూప్ 1 విషయంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరటనిచ్చింది. సింగిల్ బెంట్ ఇచ్చిన తీర్పుపైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. విచారణకు వచ్చేనెల 15కు వాయిదా వేసింది. గ్రూప్...
సింగరేణి లాభాల్లో 34 శాతం కార్మికులకు దసరా బోనస్ గా ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 819 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో కార్మికుల...
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరన్పల్లి గ్రామాన్ని వీర బైరన్ పల్లి గా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేపటి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ...
పార్టీ ఏర్పాటుపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. హరీష్ రావు , సంతోష్ రావు తో పాటు బీఆర్ఎస్ మీడియా కూడా...
పార్టీ మారుతున్నానంటు తనపైన దుష్పచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదన్న ఆయన...
తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ట్రంప్ ను జనం ఇంటికి పంపించారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి...
మిర్యాలగూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. తాను రైతు పక్ష పాతి అని నిరూపించుకున్నారు. తన కొడుకు రిసెప్షన్ కంటే రైతులకు మేలు...





