ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు...
భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. సుమారు 4వేల మందికి ఉపాధి యూపీసీ వోల్ట్ తో తెలంగాణ ఒప్పందం...
ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగం దావోస్ :: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హారజయ్యారు. విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన తెలంగాణ బృందంతో కలిసి దావోస్ వెళ్లారు. నాలుగు రోజుల పాటు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం సిట్...
మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన ఆయన...
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. జూబ్లీహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్లారు. జానారెడ్డి ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ...
పదిలం ఆత్మీయ బంధం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా, ఒక కొమ్మకు పూచిన పువ్వుల్లా ఆత్మీయ బంధాన్ని కాపాడుకుంటూ, మిత్రులంతా కలిసి సంతోషాన్ని పదింతలు చేసుకున్న సందర్భం...
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. నీటి పంపకాలే ప్రధాన ఎజెండా గా సమావేశాలు కొనసాగనున్నాయి. 29 న అసెంబ్లీ...





