గండిపేట వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు.1908 లో...
ప్రతిపక్షాల భరతం పట్టేందుకే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రం దిగివచ్చేలా...
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
శాసనమండలి కి భారత మాజీ క్రికెట్ టీం కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ పేరును గవర్నర్ కు సిఫారసు చేస్తు తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సర్వీస్ ఏడు నెలలు పొడిగించారు. ఆయన పదవి కాలం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడటంతో కేంద్రం అంగీకరించింది....
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ లో వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల తనకు సెలవు ఇవ్వవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆమె కోరారు....
సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన గోదావరి కి పూజలు...
క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి…తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిక్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు… హైదరాబాద్: ఖేలో ఇండియా, కామన్...
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని...