జన్వాడలోని ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తన మిత్రుడి నుంచి లీజ్ కు తీసుకున్నానని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే కూల్చివేసుకోవచ్చునని...
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మార్చేందుకు ఉద్దేశించ బడిన రాజీవ్,ఇందిరా సాగర్ లే నేటి సీతారామ ప్రాజెక్ట్ అని రాష్ట్ర నీటిపారుదల...
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కబ్జాల పైన ఉక్కుపాదం మోపుతున్నారు.చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. రాజకీయంగా ఎంత ఒత్తిడి వచ్చినప్పటికి...
45 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక అవమానాలు పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరారావు అన్నారు.శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయవల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్...
హైదరాబాద్లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక * టెస్టింగ్ సదుపాయం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ * ఉత్పత్తి పెంపుతో మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం *...
అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ ఏఐ ఆదారిత డేటా సెంటర్ పై చర్చలు అమెరికా పర్యటనలో కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు అమెజాన్ కంపెనీ హైదరాబాద్లో తన డేటా...
అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు #గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర,మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు #పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించి...
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు. • ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్లను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి • ఆగస్టు 2026...
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి బృందం భేటీ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యంపై సంప్రదింపులు స్కిల్ డెవెలప్మెంట్, నెట్ జీరో, ఫ్యూచర్ సిటీ, సిటిజన్ హెల్త్ ప్రాజెక్టులపై ఆసక్తి...