పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో అడుగుపెట్టనున్నారు. పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఆయన కొడంగల్ కు వెళ్తున్నారు. కాంగ్రెస్...
Political Breaking
హుజూరాబాద్ పైన కాంగ్రెస్ పోస్టుమార్టం నిర్వహిస్తోంది.అత్యంత ఘోరపరాజయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కేవలం మూడు వేల ఓట్లు రావడంపైన ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ విచారణ...
తెలుగుదేశం జాతీయ కార్యాలయంపైన దాడికి నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ ఆఫీసులోనే ఆయన చేస్తున్న దీక్ష పార్టీ ముఖ్యనేతలు...
రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా తనపైన బూతులు మాట్లాడారని ఎపి సిఎం జగన్ ఆరోపించారు. తన తల్లిని దూషించారని ఆయన టీడీపీ పైన విరుచుకుపడ్డారు. ఇలాంటి...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహా ప్రస్థానం పాదయాత్రకు స్వీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన చేవేళ్ళ...
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైన దాడి మీద ఎపి సిఎం వైఎస్ జగన్ స్పందించారు. టీడీపీ నాయకుల బూతు భాషను తట్టుకోలేకనే తనను అభిమానించే వారు బీపీ...
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఏదో విధంగా గెలవడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సామాన్య ఓటర్లను తమ...
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కేడర్ పోలీసులను సైతం...
కేసీఆర్... క్రైసిస్ వస్తే తప్ప రంగంలోకి రారు. ఐతే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లో ఆయన ఒంటరిగా కూర్చొని విపక్షాలను చిత్తుచేసే ఎత్తులు వేస్తుంటారు. ఆలోచన...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన దీక్షను చేపట్టనున్నది. 48 గంటల పాటు జరిగే ఈ దీక్షలో కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొంటారు. మేడ్చల్...
