మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గుండె నాళాలు పూడుకుపోవడంతో డాక్టర్లు రెండు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. షటిల్ ఆడుతున్న...
Latest Breaking
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపుగా రెండు వారాల నుంచి ఆమె కరోనాతో ఇబ్బందిపడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు....
మాజీ మంత్రి,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్...
రాష్ట్ర రాజధానిలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పీసీసీ చీఫ్ రేవంత్...
ప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఎదురుదెబ్బ తగిలింది. టీవీ9 పైన ఆయన చేసిన ఫిర్యాదు మీద ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం...
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్త బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ బెంజ్ కారు ధర డెబ్బై లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం...
రాగిసంకటి... ముద్దపప్పు...పచ్చిపులుసు...కుండ పెరుగు... బొమిడాల పులుసు...మటన్ కీమా... ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ముఫ్ఫైకి పైగా వెరైటీ వంటకాలతో పొంగులేటి ఇంట కేటీఆర్కు అతిథ్యాన్ని ఇచ్చారు. కేటీఆర్...
టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ జూమ్ కాన్ఫరెన్స్ గందరగోళంగా మారింది. పదో తరగతిలో ఫైయిల్ అయిన విద్యార్థులు,తల్లిదండ్రులతో ఆయన నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ లో...
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో పాదయాత్ర ను మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పటికే సగం గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయన పార్టీ కార్యక్రమాలతో బ్రేక్ ఇచ్చారు....
మహిళా ప్రపంచ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ అమ్మాయి నిక్కత్ జరీన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. క్యాంస పథకాాలు సాధించిన మనీషా,...
