సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి వివరాలు తెలుసుకుని...
Latest Breaking
కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం చూశాకనైనా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు....
మంత్రి కొండా సురేఖ , సినీ హీరో నాగార్జున మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. కొండా సురేఖ పైన దాఖలు చేసిన క్రిమినల్ దావా పిటిషన్ ను...
- సమయపాలన పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. తన పరిధిలోని శాఖల ప్రధాన...
అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. నాణ్యతతో రాజేపడేది లేదు. తేడా వచ్చిన ఉపేక్షించేది లేదు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...
రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్ని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అనే సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించాయి. మంచి...
రాసిపెట్టుకోండి.. 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న కేటీఆర్ వ్యాఖ్యలపైన...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య...
