Latest Breaking

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. జరిగిన ఘటనకు...

కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్ కు కావాల్సిన వైద్య సాయం...

తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి...

  ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీ బీజేపీ పైన తిరుగుబాటు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి తన అవసరం...

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు...

రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దశాబ్దాల బీసీల కలను నిజం చేస్తామని డిప్యూటీ సీఎం...

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన మహిళా క్రికెటర్ గొంగడి త్రిష. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష...

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ - 17.03 లక్షల రైతుల అకౌంట్లలో జమయిన నిధులు - రైతులకిచ్చిన...

హైదరాబాద్ లో మరో రెండు ఐటీ పార్కులు రాబోతున్నాయి. నగర శివారుల్లో వీటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు...

కృత్రిమ మేధ (ఏ‌ఐ) తో ఇందిర‌మ్మ ఇండ్ల పథకం మంజూరైన ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి ఇందిరమ్మ ఇండ్ల సమీక్షలో మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి **...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn