Todays breaking

పార్టీ క్రమశిక్షణ దాటితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. బీసీ కులగణన పైన తీవ్ర ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను...

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండి ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి...

  ఒక గ్రాడ్యుయేట్,రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నిక కరీంనగర్ - మెదక్ - అదిలాబాద్ - నిజామాబాద్ గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నిక నల్గొండ...

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి... * ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి... * మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి... *...

ఎస్ ఎల్ బీసీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు....

#ఆ ఎనిమిది మందిని కాపాడడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాం #సంఘటనా స్థలిలో పరిస్థితి గంబీరంగ మారింది #వాటర్ ఫ్లోటింగ్ తో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది #వాటర్...

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్,...

కులగణన ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ గారు ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. జరిగిన ఘటనకు...

కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్ కు కావాల్సిన వైద్య సాయం...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn