Political News

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతం గా ముగిసింది. 16న జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం...

1 min read

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు...

ఈ తెలంగాణ అభివృద్ధిలో  అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశంలోని  తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో...

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్...

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ...

1 min read

ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ...

భూ భార‌తిపై క్షేత్ర స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి... * ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి... * ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి......

ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కి మంత్రివర్గ ఉపసంఘం అందజేసింది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ మంత్రి...

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు తుమ్ముల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ లో అకాల...

నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn