నిఖత్ జరీన్ కు రూ.5లక్షలు..పీసీసీ రేవంత్ రెడ్డి
1 min read
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్ జరీన్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అభినందించి రూ.5లక్షల నజరానా ప్రకటించారు. నిజామాబాద్ నుంచి ఇస్తాంబుల్ వరకు జరీన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిచ్చిందన్నారు. గతంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు ఇచ్చినట్లు నిఖత్ జరీన్కు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ పారితోషికం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.