త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో బై ఎలక్షన్ జరగబోతుంది. సిట్టింగ్ సీటు ను...
cm revanth reddy
రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు...
తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవండి… కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతియంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి...
గండిపేట వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు.1908 లో...
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెర్వులను మంచినీటితో నింపేందకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ – II &...
హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి...
సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ముందుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన గోదావరి కి పూజలు...
క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి…తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిక్రీడా పోటీలు, సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానాలు… హైదరాబాద్: ఖేలో ఇండియా, కామన్...
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని...
బీహార్ కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఢిల్లీ నుంచి బీహార్ లోని దర్బంగా విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ...