తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు....
cm revanth reddy
అమీర్ పేట మైత్రి వనం సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సంఘాలకు హామీ ఇచ్చారు. నామినేటేడ్ పోస్టుల్లో కూడా...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అనేక...
తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులు మూసివేయాలని ఆదేశాలు జారీ...
* పనుల వేగవంతానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ * రానున్న వందేళ్ల అవసరాలకు తగినట్లు వసతుల కల్పన * పనుల తీరుపై తరచూ క్షేత్ర...
దొంగ దాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోటి రూపాయల పరిహారంతో...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ను ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడులో...
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు.. ఇప్పుడున్న మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్...
సింగరేణి లాభాల్లో 34 శాతం కార్మికులకు దసరా బోనస్ గా ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 819 కోట్ల రూపాయలను బోనస్ రూపంలో కార్మికుల...
తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉన్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ ట్రంప్ ను జనం ఇంటికి పంపించారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి...
