గజ్వేల్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
1 min read
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాద్ కుమారుడు రఘనందన్ పెళ్లి వేడుకలో ఆయన పాల్గొన్నారు. వధువరూలను రేవంత్ రెడ్డి ఆశ్వీరధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు వివాహ వేడుకలో పాల్గొన్నారు.