జానారెడ్డితో మాణిక్ రావు థాక్రే భేటీ
1 min read
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే భేటీ అయ్యారు. జానారెడ్డి, ఆయన కుమారులు పార్టీ మారుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి సమావేశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది. పార్టీలో పరిస్థితులు,భవిష్యత్తు కార్యాచరణపైన వీరిద్దరు చర్చించినట్లు సమాచారం.