టన్నెల్ ప్రమాదంపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
1 min read
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
ఎస్ఎల్బీసీ ప్రమాదం ఘటన, ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సూచించిన సీఎం
గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీసిన సీఎం
గాయపడినవారికి మెరుగైన వైద్య సాయం అందించాలన్న సిఎం
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్న సీఎం
ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని సీఎంకు వివరించిన మంత్రి ఉత్తమ్
సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన సీఎం