Political Breaking

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసు ను హైకోర్టు కొట్టివేసింది. గచ్చిబౌలి లో మై...

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తాండూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ సునీత సంపత్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్...

బీఆర్ఎస్ లో మరో నేత తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. అలంపూర్ అభ్యర్థి అబ్రహం ను మార్చాలని సీనియర్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం డిమాండ్ చేశారు....

గత నెల రోజులుగా న్యాయపోరాటం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి కోర్టుల్లో స్వల్ప ఊరట లభించింది. రెండు కేసుల్లో ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది. అంగళ్లు కేసులో...

బీఆర్ఎస్ లో జనగామ టికెట్ పంచాయతీ ముగిసింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య రాజీ కుదిరింది. మంత్రి కేటీఆర్ ఇద్దరు నేతలతో...

తెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ...

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి పై గుర్రుగా ఉన్న ఆయన గులాబీ కండువా పక్కన...

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తన కుమారుడు రోహిత్ తో కలిసి ఆయన రాహుల్...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn