Political News

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో హీరో నాగచైతన్య దంపతులపైన చేసిన వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. హీరో నాగచైతన్య...

తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గారు తెలిపారు....

రాష్ట్రంలో యూనీ లివర్ యూనిట్లు పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్ దావోస్ వరల్డ్ ఎకనమిక్​ ఫోరమ్​ సదస్సులో తొలి ఒప్పందం...

తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో  స్కైరూట్‌ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని...

1 min read

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి ఆదివారం రాత్రి సీఎంతో...

1 min read

రూ. 450 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి క్యాపిటల్​ ల్యాండ్​ ప్రతినిధులతో సీఎం చర్చలు సింగపూర్​లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్...

సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ నైపుణ్యాల అభివృద్ధికి పరస్పర సహకారం ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్...

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రిగా నాలుగు సార్లు ఉన్నారు. ప్రస్తుతం ఎపీ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా వ్యవహారిస్తున్నారు. అయితే హుంగు...

ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని ఆయన...

రైతు భరోసా కింద యేడాది కి ఎకరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పంటకు ఆరు వేల చొప్పున రైతులకు అందజేయనున్నారు....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn