ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా గా మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం...
Political News
ఇద్దరు తెలుగు సివిల్ సర్వీసెస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణకు ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని...
‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ....
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు...
భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. సుమారు 4వేల మందికి ఉపాధి యూపీసీ వోల్ట్ తో తెలంగాణ ఒప్పందం...
ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగం దావోస్ :: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ముందు హారజయ్యారు. విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం కోసం ఆయన తెలంగాణ బృందంతో కలిసి దావోస్ వెళ్లారు. నాలుగు రోజుల పాటు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం సిట్...
మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన ఆయన...
