Latest Breaking

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనున్నది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ముఖ్యనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. అధికార టీఆర్ఎస్ తరుపున మంత్రి...

తెలుగుదేశం జాతీయ కార్యాలయంపైన దాడికి నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 36 గంటల దీక్ష చేపట్టారు. పార్టీ ఆఫీసులోనే ఆయన చేస్తున్న దీక్ష పార్టీ ముఖ్యనేతలు...

రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా తనపైన బూతులు మాట్లాడారని ఎపి సిఎం జగన్ ఆరోపించారు. తన తల్లిని దూషించారని ఆయన టీడీపీ పైన విరుచుకుపడ్డారు. ఇలాంటి...

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహా ప్రస్థానం పాదయాత్రకు స్వీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన చేవేళ్ళ...

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపైన దాడి మీద ఎపి సిఎం వైఎస్ జగన్ స్పందించారు. టీడీపీ నాయకుల బూతు భాషను తట్టుకోలేకనే తనను అభిమానించే వారు బీపీ...

హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహా ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఏదో విధంగా గెలవడానికి పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సామాన్య ఓటర్లను తమ...

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ధైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న కేడర్ పోలీసులను సైతం...

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు . హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పూజ గది నుంచి బయటకు వస్తు జారిపడ్డారు. దీంతో ఆయన భుజం దగ్గర...

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సెంట్రల్ విస్టా నిర్మాణం ఎలా జరుగుతుందన్న దానిపైన ఆయన...

కరోనాతో గత కొంత కాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn